ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్లా విస్తరించారు.
న్యూయార్క్: రష్యా గురించి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, ఛానళ్లకు అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తే 15 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని ప