పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలన�
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. కానీ, నూతనంగా గెలిచిన సర్పంచ్కు ఆ విషయం తెలియనట్టు ఉన్నది. గెలిచిన రెండు రోజులకే అధికార పార్టీకి చెందిన తనను ఎవరు ఏమి చేస్తారులే అనుకున్నారో ఏమో తాను నూతనంగా నిర్మి�
గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్నది. మొదటి విడత ఎన్నికలు ఇప్పటికే ముగిసినందున రెండు, మూడో విడుతలో జరిగే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అభ్యర్థులు కదనరంగంలో దూసుకు
పల్లె పోరులో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం ఆయన ఐనవోలు మండలం రాంనగర్ తాజా మాజీ సర్పంచ్ బోయినపల్లి శ్రీనివాస్, �
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) భాగంగా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి (Unanimous). గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది.
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకం భాగంగా గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ కోసం విడుదల చేసిన ఆర్అండ్ఆర్ జీవోను �
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. అభ్యర్థులెవరైనా వారే ప్రచార కార్యకర్తలు. పొద్దునో గుర్తు.. సాయంత్రం మరో గుర్తుకు ప్రచారం చేస్తున్నారు. ఫలానా వ్యక్తినే గెలిపించాలని అ�
స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని గ్రామాల్లో వీడీసీలు అపహాస్యం చేస్తున్నాయి. గ్రామాల్లో వీడీసీల ఇష్టారాజ్యం కొనసాగుతుండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలవాల్సిన సర్పంచ్ అభ్యర్థులు వేలం పాడి ప�
ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓ పార్టీకి అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనగామ జిల్లా లింగాల గణపురం (Lingala Ghanapuram) మండలంలో పలు వార్డుల్లో అధికారులు గజిబిజిగా ఓటర్లను (Voter List) చేర్చడం గందరగోళంగా మారింది. అధికారులు ఏ ఇంటి నుంచి ప్రారంభించారో ఏ ఇంట్లో ముగించారో తెలియని పరిస్థితి నెలకొంది
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది.. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తికాగా, వాటి పరిశీలన కూడా ముగిసింది. రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులక�
Unanimously Elect | స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవ ఎన్నికకు తీర్మానం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాలలో కనీసం వార్డు మెంబర్ స్థాయి నాయకులు క�