టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాలలో కనీసం వార్డు మెంబర్ స్థాయి నాయకులు క�
మండలంలోని పొక్కూర్లో ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను సర్పంచ్ నరేందర్, ఉప సర్పంచ్ గద్దె శ్రీలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ నెల 2న నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు నింపి అందజేయాలని సూచించార�
రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన�
మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఆనూహ్య ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ పట్టించుకోవడం లేదని 14 మంది వార్డు సభ్యులకుగానూ 9మంది వార్డు సభ్యులు రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాల
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అ�
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�