మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను బుధవారం ఏడీఏ అవినాశ్వర్మ తనిఖీ చేశారు. అయితే, ఆవులు పడ్డ ఆర్నేళ్లకు బోయులు చేను వద్దకు వెళ్లిన చందంగా వ్యవసాయాధికారుల తీరు ఉందని మండలంలోని రైతులు విమర్శిస్తున్నార�
రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి క్రమంగా తగ్గుతుంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ప్రవహిస్తుంది.
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చాలని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం స్టాండింగ్ కమిటీ ఆరో స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్, జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్ ఆకస్మికంగా ఎంపీపీ లునావత్ కమలా పంతులు,
పర్యాటకులకు వసతుల కల్పన.. లీజుకు భద్రకాళీ బండ్ టెండరు పిలిచిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మూడేండ్లు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణయం నెలకు రూ.4.80 లక్షలు కనీస ఫీజు టెండరులో పోటీ ఆధారంగా కేటాయింపు చ�
‘బండి’ లొడలొడ వాగుడు.. అర్థంకాక స్థానికుల బిత్తరచూపులు పాలకుర్తి మండలంలో చప్పగా బీజేపీ యాత్ర సంజయ్ మాటలకు ప్రజాస్పందన కరువు ‘ఆయన ఏందేందో మాట్లాడుతాండు.. ఏమంటున్నడో అర్థమైతలేదు’ ఇది బీజేపీ రాష్ట్ర అధ్య�
పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం సుబేదారి, ఆగస్టు 16: ‘ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకును లీజుకు ఇచ్చేదిలేదు, అమ్మేది లేదు’ అని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. హనుమకొండ అదాలత్లోని డీసీసీ బ్యాంకు ప్రధాన కార్�
సామూహిక జాతీయ గీతాలాపనకు ప్రజల నుంచి విశేష స్పందన ఉయదం 11.30 గంటలకు జనగణమన ఆలపించిన ప్రజలు పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న జనం నమస్తే నెట్�
జయశంకర్ జిల్లాలో రూ.12.79 కోట్లతో దళితబంధు అమలు 11,857 మందికి కొత్త పింఛన్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : భారత దేశ కీర్త�
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం నగరాన్ని అభివృద్ధిలో ముందు నిలుపుతాం స్వాతంత్య్ర వేడుకల్లో నగర మేయర్ సుధారాణి ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్, ఆగస్టు 15 : జిల్లాలో స్వతంత్ర భారత �
కోటలో అంబరాన్నంటిన పంద్రాగస్టు వేడుకలు జెండా ఎగుర వేసిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఆకట్టుకున్న శకటాలు.. స్టాళ్లు అలరించిన చిన్నారుల నృత్యాలు ఖిలావరంగల్, ఆగస్టు 15 : చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్�
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం జిల్లాలో సంబురంగా 75వ స్వాతంత్య్ర వేడుక త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి పెంపొందేలా �