తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
ఆంగ్ల మాధ్యమంతో విజయవంతంగా నడుస్తున్న మసూమ్ అలీ, మౌలాలి పాఠశాలలు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇంగ్లిష్ మీడియం నాడు వేర్వేరుగా నడిచి.. నేడు ఒక్కటై ముందుకు ప్రభుత్వం చొరవతో కొత్త భవనంలో నిర్వహణ దాతల సహ
ప్రతి పాఠశాలకు ఇక నిరంతరం నీటి సరఫరా సంప్లు నిర్మించి పంపు సెట్ల ఏర్పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లకు పైప్లైన్ల లింక్ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ర్యాంపులు, రెయిలింగ్ పాఠశాల చుట్టూ 1.5 మీటర్ల ఎత్తుతో ప్రహ
ధాన్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది బీజేపీ నాయకులను రైతులు నిలదీయాలి చేసిన అభివృద్ధిని బోర్డులపై రాసి ప్రజలకు తెలిసేలా చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ జ�
జిల్లాలో ఆదివారం నిర్వహించనునన పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పలువురు వైద్యాధికారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్�
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనబోమని మరోసారి ఎఫ్సీఐ మొండి వైఖరి అవలంబిస్తోందని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్ర
విద్యార్థులను ఆకర్షించేలా సూళ్ల అభివృద్ధి గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ప్రజలను భాగస్వాములను చేయాలి అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిష�
ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇండ్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దీంతో పేదలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. కొద్ది రోజుల నుంచి సంబురాలు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా�
ఉమ్మడి పాలనలో పేదల వైద్య సేవలకోసం కేటాయించిన నిధుల్లో జరిగిన అవినీతిపై టీఆర్ఎస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. 2007 నుంచి 2013 వరకు వరంగల్ ఎంజీఎం వైద్యశాలలో ఆక్సిజన్ సరఫరా చేయకుండానే డబ్బు స్వాహా చేసినట
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘జెమిని ఆడిబిల్స్ ఆయిల్' సంస్థ సౌజన్యంతో హనుమకొండ ఎక్సైజ్కాలనీలో 2020 జూన్ 29న అప్పటి సీపీ డాక్టర్ వీ రవీందర్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన�
మండలంలోని కొమ్ములవంచ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో జాతీయ నాయకుల చిత్రాలను వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రహరీపై వేసిన రైలు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. విద్యార్థులకు తాగునీటి�
దళిత బంధులో లబ్ధిదారులు ఆసక్తి ఉన్న యూనిట్నే నిర్వహించాలని కలెక్టర్ గోపి కోరారు. నర్సంపేటలో 100 మంది లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల అర్హతలు, కుటుంబ నేపథ�