సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని, పేద వర్గాల తలరాత మార్చేలా ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. దళిత
ఉమ్మడి జిల్లా వైద్య రంగంలో నవశకం మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి సమక్షంలో అభివృద్ధి జాతర పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రారంభం 250 పడకల ప్రభుత్వ దవాఖా�
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ పేదల ముంగింట్లోకి ప్రభుత్వ వైద్యం రైతుల నడ్డి విరిచేందుకు కేంద్రం కుట్ర రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నర్సంపేటలో 330 పడకల జిల్లా స్థాయి దవాఖాన, టీ
పాఠశాలలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన బడి-మన బాధ్యత’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పిలుపునిచ్చారు.
యువత సన్మార్గంలో పయనించాలి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వివేకానందుడి విగ్రహావిష్కరణ హాజరైన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి చెన్నారావుపేట, మార్చి 5: యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగ�
మృత్యుశకటం మొక్కులు చెల్లించి వెళ్తుండగా తెల్లారిన బతుకులు ములుగు జిల్లా ఇంచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం డీసీఎం-ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం మంగపేట మండలం కోమటిపల్లిలో తీరని విషాదం ములుగు రూరల్, మార్చి 5 :
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మెగా జాబ్మేళాకు విశేష స్పందన హనుమకొండ చౌరస్తా, మార్చి 5 : ప్రభుత్వం తరుఫున నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని మాజీ స్పీకర్,
నర్సంపేటరూరల్/నెక్కొండ/దుగ్గొండి, మార్చి 5: నర్సంపేటలో శనివారం నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సభకు నర్సంపేట మండలంలోని 27 గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భార�
విద్యార్థులు వినియోగించుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సంచార గ్రంథాలయ వాహనం ప్రారంభం వరంగల్చౌరస్తా, మార్చి 5: ప్రతి విద్యార్థి జ్ఞానాన్ని సముపార్జించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా ప్రభుత్వం రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల మహిళలకు ఆర్థికం గా చేయూతనిస్తున్నది. ఈ క్రమంలో ముందుకొచ్చిన మండల మహిళా సమ�
పరకాల నియోజకవర్గంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే క్రికెట్ జోనల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్లోని 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో
గు�
మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన వేసవికాల�
బాస్కెట్బాల్ గేమ్పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, అలాగే పిల్లల్లో ఆట పట్ల ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలో రెండో ఆటగా ప్రాచుర్యం పొందిన బాస్కెట్బాల్ క్రీడను వరంగల్ క్రీడాకారులు ఇష్టంగా ప్రాక
సంప్రదాయ వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా.. సేద్యంలో అత్యంత కీలకంగా మారింది. యూరియా లేకుంటే పంట పొలాలకు ప్రాణం లేనట్లే.. యూరియా కోసం గతంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగి పలువురు రైతులు చనిపోయిన ఘట