చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అమెరికా పర్యటనతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. శనివారం తైవాన్ వైపుగా ఎనిమిది యుద�
ఏడాది క్రితం ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రప్రారంభించింది. వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాది దాటింది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్లకు ఇండియా దూరంగా ఉన్నది.
క్రెయిన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.
Ukraine | రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తాము పది వేలకుపైగా సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. గత ఫిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధంలో సుమారు 10 వేల నుంచి 13 వేల
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రత అస్థిర, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోరాడేందుకు, యుద్ధాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని పీ�
ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాడేందుకు అదనంగా సమీకరించనున్న 3 లక్షల మంది జవాన్లలో రైతులు కూడా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని సంకేతాలిచ్చా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పోరాటానికి దిగారు. ఇందులో భాగంగానే సోమవారం అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ధర్నాలు చే�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించాయి. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచర�