చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రత అస్థిర, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోరాడేందుకు, యుద్ధాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని పీ�
ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాడేందుకు అదనంగా సమీకరించనున్న 3 లక్షల మంది జవాన్లలో రైతులు కూడా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని సంకేతాలిచ్చా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పోరాటానికి దిగారు. ఇందులో భాగంగానే సోమవారం అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ధర్నాలు చే�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించాయి. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచర�
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేటతెల్లం చేసింది. సింగపూర్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో చైనా రక్షణ మంత్రి వు కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్లో అలజడి సృష్టి
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల లైనప్ను చూస్తే మరో రెండేళ్ల వరకు ఈ అగ్ర హీరో డేట్స్ ఖాళీగా లేనట్లే కనిపిస్తున్నది. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్, రాజా డీలక్స్ వంటి వరుస చిత్రాలతో ప
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందా అని యావత్ ప్రపంచం ఓవైపు ఎదురుచూస్తుంటే.. మరోవైపు, అగ్నికి అజ్యం పోసేలా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటో లో చేరుతామని స్వీడన్, ఫిన్లాండ్ ప్రకటిం�
తమ దేశంలోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 400 మేర దవాఖానలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇ
9న ప్రకటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్! మాస్కో/కీవ్, మే 3: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈనెల 9న ఉక్రెయిన్పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. ఈ చర్యతో రష్యా తన వద్ద ఉన్న రిజర్వ్ బలగ�
మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాయు సేన మెరుపు యుద్ధాలకు, స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు సిద్ధంగా ఉండాలని భారత వాయుసేనాధిపతి వీఆర్ చౌదరి పిలుపునిచ్చారు. ఎటువంటి భద్రతా సవా�
ఒకప్పుడు యుద్ధాలు గెలిచి హీరోలు అయ్యేవారని, ప్రస్తుతం యుద్ధాలను ఆపిన వారే హీరోలు అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. బుడాపెస్ట్లోని హీరో స్కేర్లో ఆయన మాట్లాడుతూ.. ‘సేవ్ సాయిల్' క్యాంపెయిన్లో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�