రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
యుద్ధం మొదలై రెండు నెలలు సమీపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించాలన్న రష్యా కాంక్ష నెరవేరడంలేదు. దీంతో అధ్యక్షుడు పుతిన్ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రష్యా తరఫున త్వరలో సిరియా ఫైటర్లను ర�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లి 50 రోజులు గడిచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ను డిఫెండ్ చేస్తున్న వారికి ఆయన గౌరవ నివాళి అర
ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమను ఒంటరి చేసేందుకు విదేశీశక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగు
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 165 మంది చిన్నారులు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా దమనకాండ మంగళవారం 41వ రోజుకు చేరింది.
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస
ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 7000 నుంచి 15,000 మంది వరకూ రష్యన్ సైనికులు మరణించారని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పేర్కొంది.
ఉక్రెయిన్పై తొలిసారిగా హైపర్సానిక్ క్షిపణి కింజాల్ను ప్రయోగించినట్టు రష్యా సైన్యం శనివారం వెల్లడించింది. ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరంలో భూగర్భంలో ఉన్న ఆయుధ గోదాంను కింజాల్ సాయంతో ధ్వంసం చేసినట్టు
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతుండటంతో యుద్ధానికి వ్యతిరేకంగా పలువురు సెలబ్రిటీలు గొంతువిప్పుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 65 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యర�
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాల మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినట్లు కొన్ని కథనాలు చెప్తున్నాయి. దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే �