PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Microsoft: తమ కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అజూర్ టెక్నాలజీని ఇజ్రాయిల్ సైన్యానికి అమ్మినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించింది. కానీ గాజా యుద్ధంలో ఆ టెక్నాలజీ వాడేందుకు కాదు అని ఆ �
Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. �
Renu Desai | కొన్నాళ్లుగా పాకిస్తాన్ దుశ్చర్యలని భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులని మట్టుబెట్టింది.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారె�
War | ఇజ్రాయెల్ దేశానికి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాలస్తీనాలోని అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా గాజాలోని టెల్ అవీవ�
ఉక్రెయిన్తో గత రెండెండ్లుగా రష్యా యుద్ధం చేస్తున్నది. క్షిపణులు, బాంబులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్తో యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని క్రెమ్లిన్ శిక్షిస్తూ వస్తున్నద�
ఉత్తర కొరియా సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం హ్వసంగ్-19 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది.
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
Ramdas Athawale | జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ఉగ్రదాడులు ఇలాగే కొనసాగుతుంటే పాకిస్థాన్తో యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962లో జరిగిన భారత్ - చైనా యుద్ధంపై ఆయన మాట్లాడుతూ... ‘1962 అక్టోబర్లో భారత్పై చైనా బలగాలు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి’ అని వ్�
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
Chandra Babu | టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు.