మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం ద్వారా మరో వివాదానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డుల అధికారాలు, వాటి పనితీరులో మార్పులు చేస్తూ వక్ఫ్ చట్టం 1995కు ప్రభుత్వం సవరణలు ప్ర�
Waqf Bill | వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతోపాటు ముస్లిం మహిళలను, ముస్లిమేతరులనూ అందులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ‘ద వక్ఫ్ (సవరణ) బిల్లు (Waqf (Amendment) Bill)’ను గురువారం లోక్సభలో (Lok Sabha) కేంద్రం ప్రవేశపెట్టింది
వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లును తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం-1995 సవరించేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. వక్ఫ్ చట్టం-1995 సవరణ బిల్లును
ఆస్తులపై వక్ఫ్బోర్డు అధికారాలకు కత్తెర వేయడానికి వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 40 సవరణలకు క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి బాగోతాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణం (రూ.187 కోట్ల వరకు నిధుల దారిమళ్లింపు) మరువకముందే, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్లో మ�
బోడుప్పల్ వక్ఫ్ బోర్డు సమస్య మీది కాదు. ఇకపై నాది.. అంటూ రాష్ట్ర మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి బాధితులతో అన్నారు.
విడాకులు పొందిన ముస్లిం ఒంటరి మహిళల నిర్వహణ భత్యానికి సంబంధించి రూ.34.14 లక్షల నిధులను విడుదల చేసినట్టు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసీవుల్లాఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిరంతరం కృషి చే�
అందరి సహకారంతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపా రు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత అధ్యక్షతన మున
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల క�
ఏకగ్రీవంగా ఎన్నుకొన్న పాలకమండలి మంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్గా మహ్మద్ మసిఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ