వక్ఫ్ సవరణ చట్టం, 2025ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం మూడు అంశాలపై తన మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్ క
Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపు సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరుపనున్నది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబ�
Waqf Act | వక్ఫ్ సవరణ చట్టం (Waqf act) ను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union govt) సుప్రీంకోర్టు (Supreme Court) లో కౌంటర్ అఫిడవిట్ (Counter affidavit) దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా క�
న్యాయవ్యవస్థపై ఇటీవల జరుగుతున్న దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పార్లమెంటరీ, కార్యనిర్వాహక విధుల్లో తాము చొరబడుతున్నట్టు తమపై ఆరోపణలు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సోమవార�
Supreme Court | జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్పై రాష్ట్రపతిక�
కేంద్ర ప్రభుత్వం తెచ్చింది వక్ఫ్బోర్డు చట్ట సవరణ బిల్లు కాదని.. అది ముస్లింలపై కక్షసాధింపు బిల్లని వివిధ ముస్లిం సంఘాల నేతలు, మత పెద్దలు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్షసాధిం�
Kiren Rijiju | వక్ఫ్ సవరణ చట్టం (Waqf Act) ను నిరసిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఆందోళన వ్యక్తంచేశారు.
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ వక్ఫ్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.
Mamata Banerjee: వక్ఫ్ బిల్లును బెంగాల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Bengal violence | వక్ఫ్ (సవరణ) చట్టం (Waqf Act) కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని ముర్షిదాబాద్లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారాయి. శనివారం మాల్దా, ముర్షిదాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఆమె బుధవారం కోల్కతాలో జైన మతస్థుల కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను మైనారిటీలన�