Minister Niranjan Reddy | రాజనగరం చెరువు పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన సుందరీకరణ పనులు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. రాజనగరానికి చెందిన 30 మంది, అదేవిధంగా ఖిల్లా ఘనపురం పర్వతపూర్ గ�
Minister Niranjan Reddy | రాబోయే వందేళ్లకు సాగు, తాగు నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. పునర్నిర్మాణం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. 60 ఏళ్లలో ఎదుర్కొన్న అవస్థలు తొలగించేందుకు పునర్నిర్మాణం చేపట్టామని వ్యవస
Minister Niranjan Reddy | రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్కు, బీఆర�
వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, పట్టణానికి వన్నె తీసుకొచ్చేలా పనులు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
తెలంగాణ వచ్చాక పైరవీలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయ ని, వీఆర్ఏల క్రమబద్ధీకరణలో ఆర్థిక ప్రయోజనంకన్నా మానవీయ దృక్పథమే ప్రామాణికంగా సీఎం కేసీఆర్ తీసుకొన్నారని వ్యవసాయ
సాగునీటి రాకతో తెలంగాణ స్వరూపమే మారిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద�
చేపలు, మాంసం కావాలంటే వనపర్తి జిల్లాకేంద్రం వాసులు మారెమ్మకుంట, మర్రికుంటకు వెళ్లక తప్పదు. కూరగాయల కోసం కమాన్ చౌరస్తాకు పరుగెత్తాలి. అన్నీ ఒకేచోట దొరకవు. ప్రజలకు ఈ కష్టాలు దూరం చేయాలని ప్రభుత్వం సంకల్ప�
Niranjan Reddy | భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 74 ఏండ్ల క్రితం ఇదే రోజున భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిందని, రాజరిక పాలన నుంచి
వనపర్తి : ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరంగాపూర్ మండలం రంగ సముద్రం జలాశయం, పెబ్బేరు మండలం మహాభూపాల సముద్రంలో చేపపిల్�
వనపర్తి : ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు అదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంప�
వనపర్తి : అవకాశం ఉన్న ప్రతి చోటా ఫ్రీడం పార్కులను నిర్మిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా వనపర్తి లక్ష్మికుంట వద్ద ఫ్రీడం పార్క్ లో విద్యార్థులు, పట�
వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి చెందిన 70 మంది రైతులు స్టడీ టూర్ నిమిత్తం మహారాష్ట్రలోని బారామతి పర్యటనకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. బారామతిలో విజయవంతంగా నడుస్తున్�
వనపర్తి : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి కాలు విరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా�
వనపర్తి : వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు. అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస�