Navratri celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామం అంబత్రయ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యట నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. జై బాపు.. హింసే మా ఆయుధం, జై భీం.. ఎస్సీ, ఎస్టీలే మా లక్ష�
Armoor | ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గెలుపొందారు. గెలిచాక ప్రజలుకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. కానీ, ప్రజలు ఇప్పుడిప్పుడే ఇచ్చిన హామీలపై గెలుపొందిన �
రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా హామీని అమలు చేయకపోగా.. తాజాగా ఎకరాకు రూ.12 వేలే ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్�
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (B
Chandur | ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకం�
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో
మెట్రో పిల్లర్లపై రాజకీయ పోస్టర్లు అంటిస్తే కఠిన చర్యలు ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై సెంట్రల్ మెట్రో నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే ఆరు నెలలు �
ఆంగ్ల, ఉర్దూ భాషల పత్రికలు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు పరిచయమయ్యాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన వార్తలు హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్ల రూపంలో దర్శనమిచ్చేవి. తెలుగు ప