గ్రామ గ్రామాన పచ్చదనం పెంపొందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఎన్నో రకాల పూల మొక్కలను నాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇందులోనే వాకర్స్ కోసం ప్రత్య�
ఏకశిల పారులో వాకింగ్ ట్రాక్ తో పాటు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ఏకశిల పా రు వాకర్స్ అసోసియేషన్ వినతి మేరకు ఎమ్మెల్యే పారును శ
వికారాబాద్ జిల్లాకు మరింత హరితసిరి రాబోతున్నది. జిల్లాలో అర్బన్ పార్కుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 50 పార్కులను ఏర్పాటు చేసేందుక
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో గుంతలమయమైన రోడ్లు, నిండిన మురుగు కాల్వలతో అస్తవ్యస్తంగా ఉన్న కరీం‘నగరం’ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రూ.
కంపచెట్లతో నిండి నెర్రలుబారిన నేలలతో నిరుపయోగంగా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను పునరుజ్జీవం పోశారు. కంపచెట్లు, పూడికతీత పనులను చేపట్టి ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టేలా చర�
కరీంనగర్లో ప్రజలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫర
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ప
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.
కరీంనగర్ కార్పొరేషన్, మే 5:నేటి ఉరుకులు, పరుగుల ప్రపంచంలో మనిషి జీవితమే బిజీ అయిపోయింది. కాలంతో పోటీ పడుతూ.. ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా క్షణం తీరికలేకుండాపోతున్నది.
నగర అభివృద్ధిపై మేయర్ వై సునీల్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. అలాగే, అన్ని డివిజన్లల�
చెన్నూర్ నడిబొడ్డున నిర్మించిన కేసీఆర్ పార్కు పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో ర�
మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు నందనవనాన్ని తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలతో గ్రామాలకు సరికొత్త శోభ వచ్చింది. తీరొక్క మొక్క�
ఆరోగ్యం ఉన్నవారే అధిక సంపన్నులని, యువత ఫిట్నెస్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరులోని మైనార్టీ షాదీఖానాలో నిర్వహించిన ఫిట్టెస్ట్ తెల