గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న చెరువుల సుందరీకరణ పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎల్బీనగర్ జోన్ కాప్రా సరిల్లోని కాప్రా చెరువును కమిషనర్ మంగళవ�
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనుంది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
వ్యవసాయ విప్లవం ద్వారా రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన ప్రభుత్వం.. ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజారోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. దీని ఫలితంగానే �
సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పెద్ద చెరువుకు మహర్దశ చేకూరనున్నది. దేశంలోనే మొట్టమొదటి జీవవైవిధ్య సరస్సుగా గుర్తింపు సాధించిన అమీన్పూర్ పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడానికి దేశంలోనే అతిపెద�
హైదర్నగర్ డివిజన్లో చెరువులకు మహర్దశ పట్టనున్నది. చెరువుల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు పూర్తిస్థాయి సుందరీకరణ పన�
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనున్నది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున
చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన వరంగల్కు తెలంగాణలో సరికొత్త గుర్తింపు వస్తున్నది. మొదటినుంచీ విద్యాకేంద్రంగా ఉన్న నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్హబ్గా అభివృద్ధి చేస్తున్నది.
నగర ప్రజలు అబ్బురపడేలా ఉర్సు రంగలీలా మైదానంలోని ఉర్సు బండ్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రంగలీలా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు.
చేవెళ్ల బస్టాండ్ విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం చేవెళ్లలోని బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మినీ స్టేడియాన్ని నా�
ఆర్మూర్ అర్బన్ పార్కు నిర్మాణం పనులను నెలరోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించారు.
చాప్ల తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి బాగుందని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్ ప్రశంసించారు. సర్పంచ్ బానోత్ పాండు నాయక్, ఎంపీడీవో అపర్ణ, ఎంపీవో మీర్జా మున్వర్ బేగ్, కార్యదర్శి సంపత్ను అభినందిం