ఎన్నిక ఏదైనా మా వైఖరిలో తేడా ఏమీ ఉండదని జూబ్లీహిల్స్ ఓటర్ మరోసారి నిరూపించారు. ప్రతిసారీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50 శాతానికి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
Bihar Elections | బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత (final phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలిం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలింగ్ డే (నవంబర్ 11) రోజున దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనున్నా�
కరీంనగర్ జిల్లాలో పట్ట భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీకి 53.05శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 69.25శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుముదురు
దేశంలో ఒక శాతం అక్షరాస్యత పెరిగితే అది 25 శాతం మహిళా ఓటర్లు, వారి ఓటింగ్ శాతం పెరుగుదలకు దారి తీస్తుందని భారత స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో అక్షరాస్యత, మహిళా ఓటర్ల పెరుగుదలకు
Haryana elections | హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం మేర ఓటింగ్ నమోదైంది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ (Lok Sabha Elections)కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరో దశలో 63.37శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. 61.95శాతం పురుషులు, 64,95శాతం మహిళలు, 16.67శాతం మంది థర్డ్ జెండర్ ఓటర్లు �
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
తొలుత రిటర్నింగ్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈవీఎంలను సోమవారం(నేడు) ప్రిసైడింగ్ అధికారి (పీవో) సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతారు. అనంతరం ఉదయం 5 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వచ్చిన ఏజెంట్ల సమక్ష�
ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.