కరీంనగర్ జిల్లాలో పట్ట భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీకి 53.05శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 69.25శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుముదురు
దేశంలో ఒక శాతం అక్షరాస్యత పెరిగితే అది 25 శాతం మహిళా ఓటర్లు, వారి ఓటింగ్ శాతం పెరుగుదలకు దారి తీస్తుందని భారత స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో అక్షరాస్యత, మహిళా ఓటర్ల పెరుగుదలకు
Haryana elections | హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం మేర ఓటింగ్ నమోదైంది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ (Lok Sabha Elections)కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరో దశలో 63.37శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. 61.95శాతం పురుషులు, 64,95శాతం మహిళలు, 16.67శాతం మంది థర్డ్ జెండర్ ఓటర్లు �
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
తొలుత రిటర్నింగ్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈవీఎంలను సోమవారం(నేడు) ప్రిసైడింగ్ అధికారి (పీవో) సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతారు. అనంతరం ఉదయం 5 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వచ్చిన ఏజెంట్ల సమక్ష�
ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha polls) మూడో విడత (Third Phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 50.71 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Lok Sabha polls | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకూ 25.41 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో మొత్తం 10.57 శాతం మేర పోలిం
వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం �