ఎన్నిక ఏదైనా మా వైఖరిలో తేడా ఏమీ ఉండదని జూబ్లీహిల్స్ ఓటర్ మరోసారి నిరూపించారు. ప్రతిసారీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50 శాతానికి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. మంగళవారం 122 శాసనసభ స్థానాలకు జరిగిన రెండో, చివరి విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు.
Jubilee Hills By poll | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల వర�
బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.
మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. అయితే, బీజేడీ, బీఆర్ఎస్ సహా మొత్తం 18 మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస�
Mobile App Vote | కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో ద�
Voting Via Mobile Phone App | మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ప్రజలు తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ విధానానికి అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు.
కెనడాలో (Canada) మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. వచ్చేనెల 28న మొత్తం 343 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకో�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల (By-Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగి�
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం లోక్సభలో ఓటింగ్ జరిగిన సమయంలో దాదాపు 20 మంది పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై బీజేపీ ఆరాతీస్తోంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బుధవారం వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది వేమనప ల్లి పుష్కరఘాట్ వద్ద రాచర్ల పుష్కరఘాట్ వ ద్ద నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ను ఎన్నుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్�