జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ చోటు కల్పిస్తూ.. పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమగ్ర తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సవ్యసాచిఘోష్ పేర్కొన్నారు.
Gujarat assembly elections:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనరల్ 142, ఎస్టీ 13,
ఓటర్ల నమోదు రూల్స్కు కేంద్రం సవరణ న్యూఢిల్లీ, జూన్ 18: ఓటర్ల జాబితాతో ఆధార్ వివరాలను అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి ఓటర్ల నమోదు రూల్స్లో కేంద్రం ప్రభుత్వం సవరణలు చేసింది. అదేవిధంగా 18 ఏండ్లు నిండిన �
అశ్వారావుపేట: ఓటర్ల జాబితాలో సవరణలకు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పునర్విభజన, కొత్త కేంద్రాల ఏర్పాట�