Voters List | ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ అవగా.. మరో ఇద్దరు అధికారులను డీపీఓ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్ ఉత్తర్వులు జారీ
Rahul Gandhi | ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడ�
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతు అయ్యింది. దీంతో ఆయన ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయారు.
AP Voters List | ఏపీలో సవరించిన తుది ఓటర్ల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం 2025 జనవరి 1వ తేదీ నాటికి ఏపీలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,10,81,814 మంది పురుష ఓటర్లు, 2,02,88,549 మంది మహ�
ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకారం అందించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ ఓటర్ల జాబితా �
సర్పంచ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసినందున పల్లెపోరు కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందస్తుగానే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయ�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం ఇప్పటివరకు 17,88,392 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ప్రకారం 8,758 మంది అదనంగా చేరారు.
భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై వేటు పడింది. మరోమారు ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న అజర్ ఆశలపై సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ లావు
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకు�
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి.
ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించడంలో తొందర వద్దని ఎన్నికల సంఘానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఈ విషయంలో రాజ్యాంగబద్ధ నిబంధనలు, రాష్ర్టాల అధికారాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమాఖ్య వ్యవస్థ సూత్రాలను కచ్
ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాల్లో తాజా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆయా రాష్ర్టాల ఎన్నికల అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోర�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రవినాయక్ తెలిపారు. మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.