పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ఆయా పంచాయతీలకు సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని తీవ్ర కసరత్తు చేస్తున
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి అనేక సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తాను తీసుకెళ్లినట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం వెల్లడించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం సిలిగురిలో విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ‘సర్' �
ఏ ఆటకైనా రిఫరీ తటస్థంగా, నియమబద్ధంగా ఉండాలి. ఏ ఒక్క జట్టువైపు మొగ్గినా అది తొండాట అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా అంతే. ప్రజల తీర్పును నిఖార్సైన రీతిలో నమోదు చేయడం అత్యంత కీలకం.
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టనున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రెండో దశలో దేశంలోని 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్)ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ సో�
ఓటర్ల జాబితాలో చేర్చిన దొంగ ఓట్లను తక్షణమే తొలగించి, కొత్త ఓటర్ల జాబితాతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించాలని సీపీఐ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, అఖిల భారత యువజన సమాఖ్�
Jubilee Hills By Elections | ఒకే ఇంటినంబర్పై 44 ఓట్లు ఉండటం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్టతను ఇచ్చింది.
ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కా�
పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం ఓటర్ల జాబితాను ఫైనల్ చేసింది. 6వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దానిపై �
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్న�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓ వ్యక్తి పేరును చేర్చడానికి లేదా తొలగించడానికి ఆ వ్యక్తి గుర్తింపును నిర్ధారించే పత్రాల్లో ఒకదానిగా ఆధార్ కార్డును పరిగణించాలని ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు తెలిపింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు.