ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల కంటే ఉపాధ్యాయులే ఓటేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధి�
Bye polls | తమిళనాడు (Tamil Nadu) లోని ఈరోడ్ (Erode) అసెంబ్లీ స్థానానికి, ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మిల్కిపూర్ (Milkipur) అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది.
Wayanad bye electons | కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. ఇవాళ సాయంత్రం పోలింగ్ సమయం ముగిసేటప్పటికి వాయనాడ్లో కేవలం 60.79 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
Jarkhand elections | జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ 64.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
J&K Assembly polls | కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో బుధవారం జరిగిన తొలి విడత పోలింగ్లో 58.85 శాతం ఓటింగ్ నమోదైంది. కిష్త్వార్లో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 68.65 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021లో జరిగిన పోలింగ్ 76.73 శాతం కంటే ఎనిమిది శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది.
Lok Sabha polls | లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో దాదాపుగా 61.20 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది తిర
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలి
CEC Rajiv Kumar | ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం ఢిల్లీలో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన పోలింగ్ డేటా వివాదంపై మాట్లాడారు. సందేహాల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా ఆయన ఆరోప
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 34.37 శాతం ఓటింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 54.80 శాతం పోలింగ్ రికార్డ
Lok Sabha Elections | లోక్సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 58 స్థానాల్లో �
Lok Sabha Elections | దేశవ్యాప్తంగా ఐదో దశ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ద�
Lok Sabha Elections | లోక్సభ ఐదో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 49 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. రాష్ట�
రాజధాని ఓటర్ రూట్ మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే అన్ని లోక్సభ స్థానాల్లో ఒక్క మల్కాజిగిరి మినహా చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. హైదరాబాద్ నుంచి
Lok Sabha elections | లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో 63 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్ముకశ్మీర్లో 36.88 శాతం మేర కనిష్ఠ పోలింగ్ నమోదైంది.