కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,36,625మంది ఓటర్లు కాగా, పురుషులు 96,403 మంది, స్త్రీలు 97,537మంది ఉన్నారు. మొత్తంగా 1.93, 940మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొగా 81.96శాతం పోలింగ్ నమోదైంది.
నల్లగొండ జిల్లాలో 2018 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ 1.11శాతం తగ్గింది. ఈ సారి తుది పోలింగ్ 85.71శాతం నమోదైంది. గురువారం కొన్నిచోట్ల రాత్రి 8గంటల వరకు కూడా పోలింగ్ జరుగడంతో అన్ని నియోజకవర్గాల నుంచి పోల�
Polling | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలో�
Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 28.18 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడికి చేదు అనుభవం
వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్న 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇదే ఆఖరి అవకాశం. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం మేరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగ�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�