ఉత్తరాది రాష్ర్టాల్లో వరుసగా అధికారాన్ని కోల్పోతూ అవసాన దశకు చేరి ఒక్క హిమాచల్ ప్రదేశ్కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ముక్కుతూ మూల్గుతూ తన ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు ప�
బీహార్లో ఓట్ చోరీ అంటూ దేశవ్యాప్తంగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న కాంగ్రెస్ చివరకు తెలంగాణలో అదే ఓట్చోరీ అంశంలో అడ్డంగా దొరికిపోయి ముద్దాయిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడిక�
ఓటర్ల జాబితాలో చేర్చిన దొంగ ఓట్లను తక్షణమే తొలగించి, కొత్త ఓటర్ల జాబితాతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించాలని సీపీఐ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, అఖిల భారత యువజన సమాఖ్�
Jubilee Hills By Elections | ఒకే ఇంటినంబర్పై 44 ఓట్లు ఉండటం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్టతను ఇచ్చింది.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ అపార్ట్మెంట్ను పరిశీలించినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లున్నట్టు తెలుస్తున్నది. బోగస్ ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాలతో ఉన్న అపార్ట్మెంట్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లచోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ ప్రారంభించారు. సోమవారం యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 246లోని సంస్కృతి అవెన్యూలో స్థానిక బీఎల్వో, సూపర్వైజర్, ఏఆ
KTR | జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజ
Supreme Court | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) .. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ నిర్వహించారు. ఈ యాత్రలో ఆయన బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Electio
Rahul Gandhi | ఓట్ల చోరీ (vote chori)పై నిర్వహించిన ప్రెస్ మీట్తో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు.
Anurag Thakur | దేశంలో ఓట్ చోరీ (vote chori) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం సాయంతో ఓట్ల చోరీకి పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహు
Election Commission of India: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని ఈసీ పేర్కొన్నది. ఓట్లను ఆన్లైన్ డి
Rahul Gandhi | ఓట్ల చోరీ (Vote theft) కి సంబంధించి తాము ఇప్పటికే అణుబాంబు (Atom bomb) పేల్చామని, త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు (Hydrozen bomb) పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాయ్బరేలీ ఎ�
ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా (new weapon) అభివర్ణించారు.
Rahul Gandhi | ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ఆరోపణలను తీవ్రం చేశారు. ఓట్ల విషయంలో బీజేపీ (BJP) తో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు యావత్ దేశానికి తెలిసిందన్నారు.