Vodafone Idea | దేశంలో ప్రముఖ టెలీఫోన్ నెట్వర్క్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు సరికొత్త ప్రీపేయిడ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2999, రూ.2899, రూ.3099లతో 365 రోజులు
భారత్లో మొ బైల్ టారీఫ్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పరిశ్రమ పెట్టుబడులు చేయాలంటే చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా చెప్పారు.
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
సర్వీసులు ప్రారంభించండి టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 18: టెలికం కంపెనీలు 5జీ సర్వీసులు ప్రారంభించడానికి సంసిద్ధంకావాలని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయా సంస్థల్ని కోరారు. 5జ�
న్యూఢిల్లీ, జూలై 12: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్న గౌతమ్ అదానీ.. రాబోయే స్పెక్ట్రం వేలంలోనూ పాల్గొనబోతున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం బిడ్లు దాఖలు చేసిన సంస్థ
అమెజాన్, పీఈ ఫండ్స్ చర్చలు న్యూఢిల్లీ, మే 30: నిధుల కోసం కటకటలాడుతున్న వోడాఫోన్ ఐడియాలో రూ. 20,000 కోట్ల వరకూ పెట్టుబడి చేసేందుకు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, కొన్ని ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఫండ్స్..ఆద�
ఎయిర్టెల్తో వొడాఫోన్ చర్చలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: టెలికం ఇన్ఫ్రా సంస్థ ఇండస్ టవర్స్లో 5 శాతం వాటాను విక్రయించేందుకు బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతిపాదిత వాటాన