స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్�
టెలికం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా.. వీడియో స్ట్రీమింగ్ సేవల సంస్థ నెట్ఫ్లిక్స్తో జట్టుకట్టింది. తన కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ సేవల పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు క
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్�
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గతేడాది అక్టోబర్ నెలలోనూ కొత్తగా 31.59 లక్షల మంది జియో నెట్వర్క్ను ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా
Vodafone Idea | తన యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా.. రూ.3,199 ప్రీ పెయిడ్ రీ చార్జీ ప్లాన్ తెచ్చింది. దీనివల్ల రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అపరిమిత డేటా పొందొచ్చు.
దేశ పౌరులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు పరోక్షంగా నిఘా పెట్టిందని అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అప్పట్లో పెను దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం గురించి త
Vodafone Idea | ఆర్థిక ఇబ్బందులతో 5జీ సేవల ప్రారంభంలో వెనకబడ్డా.. తన యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా సూపర్ అవర్, సూపర్ డే పేరిట రెండు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది.
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా దాదాపు 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను రిలీజ్ చేసింది.
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. ప్రత్యేక రీచార్జి ప్లాన్లపై 5జీబీ డాటాను అదనంగా అందిస్తున్నది. రూ.299 కంటే అధిక రీచార్జి చేసుకున్నవారు 5జీబీ డాటాను పొందవచ్చును. ఈ డాటా కేవలం మూడు రోజుల్లోగా వినియోగించ�