ఇటీవలే కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం స్వదేశానికి తిరిగొచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో అతడికి ఘన స్�
భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ సత్తాచాటాడు. ఇటీవల జరిగిన చెన్జెన్ చెస్ మాస్టర్స్, బుందుస్లిగా టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం ద్వారా తాజా ఫిడే ర్యాంకింగ్స్లో తొమ్మిదో ర్యాంక్�
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి సంచలనం నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో 18
Praggnanandhaa: చెస్ వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ను ప్రజ్ఞానంద ఓడించాడు. టాటా స్టీల్ టోర్నీలో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఇండియన్ నెంబర్ వన్ ర్యాంక్ను ప్రజ్ఞా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అ
చదరంగంలో గత 37 ఏండ్లుగా భారత నంబర్వన్ ఆటగాడిగా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్థానాన్ని యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ కైవసం చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణ�
భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్ తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. అజర్బైజాన్ వేదికగా మంగళవారం ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన తుదిపోరు త
అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఉపాధ్యక్షుడిగా భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎన్నికయ్యారు. తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందర్భంగా ఒక ప్రముఖ హోటల్లో ఫిడే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండగా.. రష్యా-�
ఈ ఏడాది భారత్లో జరిగే చెస్ ఒలింపియాడ్లో కచ్చితంగా మన దేశం మెడల్ సాధిస్తుందని దేశపు తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. భారత యువకులు చెస్ లెగసీని ముందుకు తీసుకెళ్తారని తను ఆశిస్త
స్టావేంజర్: భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. నార్వే చెస్ టోర్నీలో వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న ఆనంద్ నాలుగో రౌండ్లో పోరాడి ఓడాడు. శనివారం క్లాసికల్ విభాగం నాల�
స్టావెంజర్: భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ హ్యాట్రిక్ విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నీలో వరుసగా మూడో రౌండ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హోరాహోరీగా సాగి