స్టావెంజర్: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. నార్వే చెస్ టోర్నీలో రెండో విజయం పొందాడు. క్లాసికల్ విభాగంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్లో బల్గేరియా జీఎం వెసిలిన్ తోపలోవ్ను చిత్తు చే
నార్వే చెస్ టోర్నీని భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో స్థానంతో ముగించాడు. టోర్నీలో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆనంద్.. నాలుగుకు పరిమితం కాగా అమెరికా జీఎం వెస్లీ(6.5) టైటిల్ విజేతగా ని�
సూపర్బెట్ ర్యాపిడ్ టైటిల్ పట్టేసిన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బ్లిట్జ్ విభాగంలో రన్నరప్గా నిలిచాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన టోర్నీలో 9.5 పాయింట్లతో రెండో స్థానంలో