Sambhal | ఉత్తరప్రదేశ్లోని సంభల్ను సందర్శించేందుకు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. హింసపై దర్యాప్తు కోసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో 15 మంది సభ
PM Modi | ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెల�
ములుగు : మేడారంలో ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
Mlc Kavitha | నిజామాబాద్ పట్టణం గంగస్థాన్లో తెలంగాణ జాగృతి నాయకుడు రమేష్ రావు కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కాగా, రమేష్ రావు ఇటీవలే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్
Ramappa | జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు సంజయ్ భట్టాచార్య, ఆర్మ్ స్ట్రాంగ్ చాంగ్ సాన్, అబ్బగాని రాము, డాక్టర్ సురభి సి
ఉప్పల దంపతులు | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ సోమవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని కోడె
అమరావతి : హీరో కార్తికేయ దంపతులు శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కార్తికేయ ఇటీవల లోహితారెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా దంపలిద్దరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయం
మంత్రి వేముల | కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఆర్పీ పట్నాయక్ | ను ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆప్పీ పట్నాయక్ గురువారం సందర్శించారు. తాను స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో అవసరమైన జైలు సన్నివేశాలకు సంబంధించిన ఇక్కడికి వచ్చ
కొమురవెల్లి మల్లన్న | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చ