రెబ్బెన : రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర వైద్య బృందం సందర్శించింది. సీనియర్ రిజియన్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, సెంట్రల్ మెడికల్ అధికారి డాక్టర్�
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేస్తున్నారు.చెన్నూర్,పెద్ద తండా(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల�
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏటా వినాయకచవితికి ముందు రోజు నుంచి దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారీ అలాగే భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఎమ్మెల్యే అరూరి | పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని పల్లె పకృతి వనాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆకస్మికంగా సందర్శించారు
ఎమ్మెల్యే పెద్ది | కరోనా వైరస్ను కట్టడి చేయటంలో భాగంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించా�
మంత్రి కొప్పుల | వరంగల్లో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం దర్శించుకున్నారు.
నిర్మల్ : జిల్లాలోని భైంసాలో ఆదివారం జరిగిన అల్లర్ల సంఘటన స్థలాలను ఐజీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భైంసా సోమవారం నుంచి పూర్తిగా పోలీసుల అదుపులో ఉందన్నారు. ఇప్పటివరకు 22 మందిపై 19 కే�