వరంగల్ రూరల్ : కరోనా వైరస్ను కట్టడి చేయటంలో భాగంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ పేషేంట్లతో మాట్లాడారు. ఎవరూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు, ఆత్మస్థైర్యంతో ఉండాలని వారికి ధైర్యాన్ని ఇచ్చారు.
ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు లేదా మా కోవిడ్ హెల్ప్ లైన్ సిబ్బంది నెంబర్లకు కానీ సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు