రాష్ట్ర రాజధానిలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయింది. కొత్త వేరియంట్ జేఎన్-1 వ్యాప్తి నేపథ్యంలో పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లోని సిబ్బందిని అప్రమ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్ర�
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి,యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసం లో ఏర్పాటు చేసిన 30 పడకల ఉ�
హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నార
సీఐఐ-నాట్కో ట్రస్టు ఆధ్వర్యాన బోరబండలో ఏర్పాటు ఐదు గదుల్లో 40 పడకలు ఉచితంగా మందులు, భోజనం, ఆక్సిజన్ సౌకర్యం ఎర్రగడ్డ, మే 25: నగరంలో చాలా కుటుంబాలు చిన్నచిన్న అద్దె గదుల్లో నివాసం ఉంటాయి.. ఈ కుటుంబాల్లో ఎవరిక�
ఎమ్మెల్యే పెద్ది | కరోనా వైరస్ను కట్టడి చేయటంలో భాగంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించా�
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్కు చెందిన సంస్కృతి కమ్యూనిటీ హాల్ కొవిడ్ ఐసొలేషన్ సెంటర్గా మారింది. విశాలమైన ఈ భవనాన్ని కరోనా బారినపడే రాజ్భవన్ ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబసభ్యుల క�