TTD | తిరుమల (Tirumala) ,తిరుపతి అభివృద్ధికి విజన్ -2047ను తయారు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీస
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ హబ్, టీ వర్క్స్ను శనివారం సందర్శించారు. రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్ అన�
దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం గురువారం మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్లో జరి�
పీటర్స్ అనామలీ (పీఏ).. పుట్టుకతో వచ్చే కంటి జబ్బు. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే బతుకంతా అంధకారమే. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేత్ర రుగ్మతను వందేండ్ల క్రితం పీటర్ అనే శాస్త్�
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ విష్ణు ప్రియ గార్డెన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నూతన సంవత్సర పవర్మెన�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలను అందరికీ తెలియజెప్పేలా ధర్మపురి నియోజకవర్గంలో ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారితో నేటి నుంచి నృత్యరూ
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చెక్డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిజాడ కనిపించేది కాదని, సింగూ రు నీటికోసం రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కాల్సి�
సీఎం కేసీఆర్ కృషి, ఆలోచన మేరకే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లాలశ్రీ గార్డెన్లో దివంగత పి.ఇంద్రారెడ్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ 24 గంటల నగరాన్ని ఆవిష్కరించేలా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఢిల్లీ -2041 ముసాయిదాను రూపొందించింది. �