అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల ఆచూకీ కోసం రెండో రోజు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలను చేపట్టారు. విహార యాత్రకు వచ్చిన
అమరావతి : విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో విషాదం నెలకొంది. ఒడిశా నుంచి విశాఖకు పిక్నిక్కు వచ్చిన నలుగురు యువతి, యువకులు సరదాగా నీటిలోనికి దిగగా పెద్ద అల వచ్చి లాక్కొని వెళ్లిందని స్థానికులు తెలిపారు. వీరిల
అమరావతి : విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ఉదయం అతివేగంగా వస్తున్న రెండు ద్విచ
అమరావతి : విశాఖ జిల్లా మారికవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బట్టలు కుట్టడం ఆలస్యమైందని టైలర్ బొడ్డు లిమా(60)పై ఆరుగురు యువకుల దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్య�
అమరావతి : పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేస�
అమరావతి : ఏపీలోని విశాఖపట్నం నక్కపల్లి మండలం కాగిత టోల్ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలో 2వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖపట్నం నుంచి త�
అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన గో�
అమరావతి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మూడు వందల రోజులుగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆదివారం ఒకరోజు దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్�
అమరావతి : ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ, విపత్తు శాఖల హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విశాఖలోనో కలెక్టరేట్లో ప్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయదారులు రోజుకో అడ్డదారిని తొక్కుతున్నారు. ఎలాగైనా అతి తక్కువ సమయంలో కోట్లకుపడగలెత్తాలనే ఉద్దేశంతో రోడ్డు, ఇతర మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న విక్రయదారులు ప్�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిళ్లతో నిరసన ర్యాలీ తెలిపారు. పార్టీ కార్యా�