సమకాలీన కథానాయికల్లో సాయిపల్లవి చాలా ప్రత్యేకం. పాత్ర నచ్చితే తన పారితోషికాన్నే కాదు, హీరో ఇమేజ్ని కూడా పట్టించుకోదు. నచ్చకపోతే.. కోట్లిచ్చినా సినిమా చేయదు. అందుకు టాలీవుడ్లోనే చాలా నిదర్శనాలున్నాయి. �
‘నీది నాది ఒకే కథ’ ‘విరాటపర్వం’ వంటి వినూత్న కథా చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న చిత్రానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ట
భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది సాయిపల్లవి (Sai Pallavi). రీసెంట్గా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విమర్
విరాటపర్వం (Virata Parvam) చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందు వేణు ఊడుగుల (Venu Udugula) స్టార్ హీరో పవన్ కల్యాణ్కు ఓ కథ వినిపించాడని, సినిమాకు పవన్ కల్యాణ్ కూడా గ్రీన్
‘కశ్మీర్ ఫైల్స్’పై తను చేసిన వ్యాఖ్యల గురించి హీరోయిన్ సాయి పల్లవి వివరణ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన ఆమె.. ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు తను చేయలేదని స్పష్టంచేసింది. ‘‘నా దృష్ట�
Sai Pallavi | తెలంగాణ ఆడపడుచుగా.. అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవికి నమస్తే తెలంగాణ దినపత్రిక కార్టూనిస్ట్ మృత్యుంజయ అదిరిపోయే గిఫ్ట్ను కానుకగా అందించారు. మృత్యుంజయ పెయింట�
నగరంలో విరాటపర్వం సినిమా టీమ్ ఆదివారం సందడి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆత్మీయ వేడుక ఆదివారం రాత్రి హనుమకొండ సుబేదారిలోని కాలేజీ మైదానంలో జరిగింది. సు
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘విరాటపర్వం’. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండ�
1990 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘విరాట పర్వం’. రానా, సాయిపల్లవి జంటగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. 1990 దశకంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా నటిస్తున్నార�
యువహీరో రానా తొలిసారి గాత్రదానం చేయబోతున్నారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న తా జా చిత్రం ‘విరాటపర్వం’ కోసం ఆయన గాయకుడి అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యారు. సందర్భోచితంగా వచ్చే ఓ ప్రత్యేకగీతాన్ని ఆలపించమని