IND vs SA: చార్మినార్ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనాన్ని మొదలుపెట్టగా జడేజా, షమీలు సౌతాఫ్రికాకు వరుస షాకులిచ్చి సఫారీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు.
Virat Kohli: ఈడెన్ గార్డెన్స్లో శతకంతో భారత క్రికెట్ అభిమానులను పులకరింపజేసిన కోహ్లీ.. వన్డేలలో తొలి శతకం సాధించింది కూడా ఇదే వేదిక మీద కావడం గమనార్హం. ఆ వివరాలివిగో..
Virat Kohli: బర్త్ డే రోజే సెంచరీ చేయడం నుంచి మొదలుకొని పరిమిత ఓవర్ల క్రికెట్లో యాభై సెంచరీలు పూర్తిచేసిన తొలి క్రికెటర్ వరకూ ఆ రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
Virat Kohli : ప్రపంచ క్రికెట్లో ఛేజ్మాస్టర్గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆదివారం 35వ పడిలోకి అడుగుపెట్టాడు. దాంతో సోషల్మీడియాలో ఈ భారత స్టార్ ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతు
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముం�
Virat Kohli: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన అద్భుత బ్యాటింగ్తో శ్రీలంకతో మ్యాచ్లో పలు రికార్డులు బ్రేక్ చేశాడు. సచిన్ సెంచరీల రికార్డు సమం కాకున్నా పలు ఇతర ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs SL: శ్రీలంకతో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లీ, గిల్, శ్రేయస్ రాణించడంతో లంక ముందు భారీ స్కోరు నిలిపింది.
Virat Kohil: వన్డే ప్రపంచకప్లో భీకరమైన ఫామ్లో ఉన్న రన్ మిషీన్.. శ్రీలంకతో మ్యాచ్లో శతకానికి 12 పరుగుల దూరంలో నిష్క్రమించడంతో సచిన్ టెండూల్కర్ రికార్డును.. అతడి ముందే సమం చేసే గొప్ప ఛాన్స్ను కోల్పోయ�
IND vs SL: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శుభ్మన్ గిల్లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. శతకాల దిశగా సాగిన ఈ ఇద్దరూ.. కీలక సమయంలో నిష్క్రమించారు.
Sunil Shetty | ప్రస్తుతం టీమ్ఇండియా వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేశ్ రాహుల్.. స్వయానా తనకు అల్లుడే అయినా.. ఫేవరెట్ క్రికెటర్ మాత్రం అతనే అని బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి స్పష్టం చేశాడు.
Virat Kohli: నవంబర్ 5న అతడి పుట్టినరోజు అన్న సంగతి కోహ్లీ ఫ్యాన్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఈసారి కోహ్లీ బర్త్డే మరింత స్పెషల్ కానుంది.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా జోరు కొనసాగుతున్నది. అప్రతిహతంగా దూసుకెళ్తున్న రోహిత్ సేన ఇంగ్లండ్ను చిత్తు చేసి మెగాటోర్నీలో ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం లక్నో వేదికగా జరిగిన పోరులో భారత్ 100 �