ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన 420కి పైగా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సమస్యలు పరిషరిస్తామని చెప్పిన ప్రభుత్వం, 1000 రోజులు
పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ (శక్తి)లో విలీనం చేసి పేద విద్యార్థుల భవిష్యత్ను బలిపెట్టవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డి
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖండించారు. తెలంగాణభవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ వి�
ముసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండి, సరైన డాక్యుమెంట్లు సమర్పించని 92 లక్షల మందికి నోటీసులు జారీచేస్తామని సీఈవో సమావేశంలో చెప్పారని, నోటీసులకు సమాధానం చెప్పే గడువు నెల రోజులుగా నిర్ణయించడం సరికాదని బీఆర్ఎస్
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దె కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ‘పెద్ది’ గుండెపోటుతో మృతిచెందగా, ఆయన స్మారకార్థం వరంగల్ జిల్లా నర్సంపేట
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, సీట్లు పంచిపెట్టారు.
గృహిణులు జాతి నిర్మాతలు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లోజెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉ�
దేశ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, రైతులు తప్పనిసరిగా వరి వేయాల్సి వస్తే తక్కువ కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కు�
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి విన
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ నెల 22న హైకోర్టు తీర్పు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చించేందుకు బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు సోమవారం ఢిల్లీ వెళ్లా రు.
Vinod kumar | తెలంగాణ ఉద్యమంలో, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న సత్తెమ్మ.. చివరికి ఆదివారం అంతిమ శ్వాస విడిచిందని వినోద్ కుమార్ బాధాతత్ప హృదయంతో విచారం వ్యక్తం చేశారు.
ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
ఎన్నికలకు ముందు ఆటో మోటర్ రవాణా కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ను అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.