India - China : షాంఘై కో-ఆపరేషన్ సమావేశం(SCO)లో భారత ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యం ఫలిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు తెలిపింది. అన్నివిధాలుగా తాము సహకరిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ (X
Vikram Misri: జపాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజల పాటు పర్యటన కొనసాగనున్నది.
Donald Trump | భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
PM Modi | ఇటీవలే భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు.
Vikram Misri | న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసి కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని శనివారం మధ్యాహ్నం ఇలా ప్రకటించారో లేదో, యుద్ధం ద్వారా పాకిస్థాన్ పీచమణచాలని కోరుకుంటున్న పలువురు పౌరులు విద�
Vikram Misri | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మిస్రీపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
Vikram Misri | కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఉ�
Indian Army | పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పులు జరుపుత�
Operation Sindoor: పాకిస్థాన్ సైనిక బలగాలు ఆ దేశ బోర్డర్ దిశగా కదులుతున్నట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ఇవాళ రక్షణ శాఖ మీడియా బ్రీఫింగ్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎస్-400 ధ్వంసమైనట్లు వస్తున్న వ�
భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునే లక్ష్యంతోనే పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను భారత రక్షణ దళాలు కూల్చివేశాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం తెలిపారు.
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే 104 మంది భారతీయులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో అమృత్సర్కు పంపిన ట్రంప్ సర్కారు.. తాజాగా మర�
PSC Meet | విదేశీ వ్యవహారాల (External Affairs) పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (PSC) సమావేశమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ హౌస్ బిల్డింగ్లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ �
LAC | భారత్-చైనా మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరి�