జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ అంచనాలకు మించి సేవలు అందిస్తున్నది. విక్రమ్ ల్యాండర్లోని ‘ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఎరే(ఎల్ఆర్ఏ) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మా
ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత విజయాలు సాధించి కొత్త ఏడాదికి సరికొత్త బాటలు వేసుకుంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని వినువీధుల్లో రె�
Chandrayaan-3 | చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి తీసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ విడిభాగం(క్రయోజనిక్ అప్పర్ స్టేజ్) ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది. ఆగస్టు 23న ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై అడుగుపెట్టే క్రమంలో శివశక్తి పాయింట్ వద్ద పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి, చిన్న చిన్�
చంద్రయాన్-3 సక్సెస్తో చరిత్ర సృష్టించిన ఇస్రో.. రోవర్ ప్రజ్ఞాన్ను తిరిగి మేల్కొపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిద్రాణ స్థితి నుంచి రోవర్ మేల్కొనే అవకాశముందని ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ�
Chandrayan-3 | చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అయితే, పలుసార్లు మేల్కోలిపేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇస్రో చేపట్టిన ప్రతిష్టా
చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని కోరుకున్నామో అది చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం విలేకర్లతో చెప్పారు. ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి �
Chandrayaan-3 | ల్యాండర్ విక్రమ్ (Vikram Lander), రోవర్ ప్రజ్ఞాన్ (Pragyan Rover)లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. దీంతో చంద్రయాన్ -3 (Chandrayaan-3) కథ ము
Chandrayaan-3 | చంద్రయాన్-3 నుంచి తమకు సిగ్నల్స్ అందడం లేదని శుక్రవారం ఇస్రో ప్రకటించింది. శనివారం వాటిని రీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
Chandrayaan-3 | నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చే
Chandrayaan-3 | దక్షిణ కొరియాకు చెందిన లూనార్ ఆర్బిటర్ దనూరి ఇటీవల చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని తీసింది. శివశక్తి పాయింట్లో ఉన్న ల్యాండర్ ఫొటోలు కనిపిస్తున్
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆ సంస్థ ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ప్రస్తుతం స్లీప్ మోడ్లో ఉన్న విక్రమ్
NASA: చంద్రుడిపై దక్షిణ ద్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండైంది. ఆ ల్యాండింగ్ సైట్కు చెందిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. ఎల్ఆర్వో ఆర్బిటార్ తీసిన పిక్స్ను నాసా అప్లోడ్ చేసింది.