ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె, పట్టణాల్లో సందడి వాతావారణం వికారాబాద్,జూన్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు మరింత అభివృద్ధ�
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు రూపొందించిన త్యాగాల మట్టిలో పూసిన పున్నమి వో పాటల సీడీని గురువారం హైదరాబాద్లోని మేక వెంకటేశం కన్వె�
వికారాబాద్ : తెలంగాణ బాడిబిల్డింగ్ అసోసియేషన్ పోటీలు వికారాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని చిన్న పిల్లల వైద్య నిపుణులు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆసుపత్రిలో మీడియా సమా�
పరిగి : ఉపాధి కల్పన పెంపొందించేందుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి గూ
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ రానున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడతోపాటు అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులో తేనున్నారు. విద్యార్థు�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో గ్రామంలో 16 చోట్ల ఏర్పాటు చే�
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్
శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు, మీడియా సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పరిచయ కార్యక్రమం ని
: సీఆర్ఐఎఫ్ కింద చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు రోడ్ల వెడల్పు, అభివృద్ధికి రూ.32కోట్లు మంజూరైనట్లు ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియ�
రంగారెడ్డి జిల్లాలో చురుగ్గా జ్వర సర్వే ఇప్పటివరకు 4,90,541 ఇండ్లల్లో పూర్తి బాధితులకు హెల్త్కిట్లు అందజేత వికారాబాద్ జిల్లాలో పూర్తయిన సర్వే 2,33,201 కుటుంబాల ఆరోగ్యంపై ఆరా షాబాద్, జనవరి 30: రాష్ట్ర ప్రభుత్వం �
పరిగి : అహింసా మార్గంలో దేన్నయినా సాధించవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి న�
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని పీలారం, ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామాల్లో మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారులకు మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగ
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలుపై సబ్బండ వర్ణాల హర్షం పేద విద్యార్థులకు వరంగా మారిన బోధనఆసక్తి చూపుతున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు జిల్లాలోని 546 పాఠశాలల్లోకొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమం 55,248 మంది ఆ�