పల్లె ప్రగతిలో మెరిసిన గ్రామం పూర్తయిన మౌలిక వసతుల కల్పన పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఆమనగల్లు, సెప్టెంబర్16: ఏ దారి గుండ వెళ్లినా హరితహారంలో నాటిన మొక్కలు పచ్చందాలతో స్వాగతం పలుకుతుంటాయి. ఏ కాలనీకి వ
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, సెప్టెంబర్ 15 : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడి సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలి�
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిగి, సెప్టెంబర్ 15 : 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు �
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంకు ఇంటింటికీ తాగునీటి సరఫరా కందుల నిల్వలకు గోదాం నిర్మాణం బస్ షెల్టర్, హెల్త్కేర్ సెంటర్ ఏర్పాటు తాండూరు రూరల్, సెప్టెంబరు 15 : పట్టణాలతో పల్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎల్సీ పట్టణ ప్రజలకు అందనున్న వివిధ రకాల సేవలు మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఇక్కడే.. ఈ నెలాఖరు లోపు ఏర్పాటుకు సన్నాహాలు పాత మున్సిపల్ కార్యాలయ భవనంలోఏర�
సమీక్షా సమావేశంలో కలెక్టర్ నిఖిల ఆదేశం పరిగి, సెప్టెంబర్ 14: ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రతిరోజూ కనీసం నాలుగు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ని�
ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి మండల సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట, సెప్టెంబరు 14 : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నా�
ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే విజయం పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కృషి విలేకరుల సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి మండల కమిటీల నియామకంలో ఎమ్మెల
వికారాబాద్కు మెడికల్ కళాశాల ఇటీవలే ‘మెడిసిన్ ఫ్రం స్కై’ కార్యక్రమం ప్రారంభానికి వేదికై దేశ ప్రజల చూపును తనవైపు తిప్పుకున్న వికారాబాద్ జిల్లాకు త్వరలోనే మరో వరం దక్కనున్నది. జిల్ల్లాలో మెడికల్ కళ�
పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పలు గ్రామాలు, వార్డుల్లో కమిటీల నియామకం పరిగి, సెప్టెంబర్ 14 : టీఆర్ఎస్ పార్టీకి ప్రజాబలం మెండుగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్ప�
తాండూరు, సెప్టెంబర్ 13: తాండూరు పట్టణంలో ఉన్న నీటి పారు దల శాఖ ఆధ్వర్యంలోని అతిథి గృహ భవనం ఇరవై సంవత్సరాలుగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 1910 నైజాం నవాబుల కాలం లో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్ల�