వికారాబాద్, సెప్టెంబర్ 27 : వికారాబాద్ అనంతగిరిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఊటీగా అభివర్ణించారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ గుర్తు చేశారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్�
పరిగి మున్సిపల్ పరిధిలో 5,490 ఇండ్లు ఇప్పటి వరకు 5,393 ఇండ్లకు జియో ట్యాగింగ్ ఇంటి విస్తీర్ణమెంత.. ఎన్ని అంతస్తులు.. ఖాళీ స్థలమెంత.. ఇంటి ఫొటోతో సహా వివరాలన్నీ భువన్ యాప్లో.. వేగంగా సాగుతున్న ఆస్తుల వివరాల సేక�
నాలుగు వందల ఏండ్లనాటి మర్రి చెట్టు శాఖోపశాఖలుగా ఊడలు పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలి: సర్పంచ్ బొంరాస్పేట, సెప్టెంబరు 26: పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లాలో ఉందని తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస�
కష్టపడి పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం దశలవారీగా పదవులు భర్తీ చేస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్య 111 డివిజన్ అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, 112 డివిజ�
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్కుమార్ క్యాబ్ డ్రైవర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం మొయినాబాద్, సెప్టెంబర్ 25 : మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించిన
డివిజినల్ వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్ ధారూరు, సెప్టెంబర్ 25 : వ్యవసాయశాఖ అధికారుల సలహాలు సూచనలు తప్పక పాటించాలని వికారాబాద్ డివిజినల్ వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్ అన్నారు. శనివారం ధారూర
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ రోజూ ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ వందశాతం అభివృద్ధి పనులు పూర్తి ఆదర్శంగా నిలుస్తున్న మండల కేంద్రం యాచారం, సెప్టెంబర్25: రాష్ట్�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన సేవలు పెరిగిన రోగుల సంఖ్య తాండూరు రూరల్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ దవాఖానాలు పేదల ఆరో గ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. ప్రైవేట్ వైద్యం ఖర్చులు పెరిగి పోతుం డడంతో గ్రా�
ఆకర్షిస్తున్న జాతీయ మృగవని వనం ఔషధ మొక్కలకు నిలయం వివిధ రకాల జంతువులు, పక్షిజాతులు,జీవచరాలు.. జలాశయాల మధ్య పార్కు విద్యార్థులకు జీవవైవిధ్యంపై అవగాహన శిబిరాలు అందుబాటులో సకల సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం
నిర్దిష్ట స్థలం..శాశ్వత దుకాణాలు.. రెండు నమూనాల్లో నిర్మాణం.. ఒకటి రూ.15లక్షల వ్యయంతో 30 స్టాళ్లు.. మరొకటి రూ.12.25లక్షలతో 20… తీరనున్న అంగడి కష్టాలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలు ఎండనక.. వాననక రోడ్లపై సంతల�
బియ్యం కొనేందుకు కేంద్రం ససేమిరా.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం దృష్టి వరికి బదులుగా ఇతర పంటల సాగును పెంచేలా ప్రభుత్వం చర్యలు కూరగాయలు, పప్పు దినుసుల పంటల సాగుపై అవగాహన గతేడాది యాసంగిలో 71,088 ఎకరాల్లో వరి ఈ సా�
వికారాబాద్ జిల్లాలో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు స్థలాలు కేటాయింపు 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంఇప్పటికి 52వేలు నాటడం పూర్తి 15 రోజుల్లో పూర్తి స్థాయిలో.. 76 మినీ బృహత్ వనాలు ఏర్పాటుకు సన్నాహాలు �
తాండూరు రూరల్, సెప్టెంబరు 21: అనుమతులు లేకుండా బయో డీజిల్ విక్రయిస్తున్న బంకును రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. తాండూరు మండలంలోని గౌతాపూర్ సమీపంలో ఒక పాలీషింగ్ యూనిట్లో వెంకటేశ్�