తాండూరు, సెప్టెంబర్ 13: తాండూరు పట్టణంలో ఉన్న నీటి పారు దల శాఖ ఆధ్వర్యంలోని అతిథి గృహ భవనం ఇరవై సంవత్సరాలుగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 1910 నైజాం నవాబుల కాలం లో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్ల�
కొడంగల్కు నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రజాప్రతినిధులుమోమిన్పేట, సెప్టెంబర్ 13: అసంభవమనుకున్న తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేస
కడ్తాల్, సెప్టెంబర్ 12 : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుగొమ్మలని, పార్టీ కోసం పని చేసే వారికి పదవులు లభిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని గోవిందాయిపల్లి తండా కమిటీని జడ్ప�
వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 2019లో స్పీడ్గన్ల ఏర్పాటు వేగంగా వెళ్లే వాహనాలపై జరిమానాలు ఇప్పటి వరకు జిల్లాలో 35,249 కేసులు నమోదు ఓవర్ స్పీడ్కు రూ.1,035 ఫైన్ జిల్లావ్యాప్తంగా �
వేగంగా బృహత్ ప్రకృతి వనాల పనులు షాద్నగర్ నియోజకవర్గంలో 5 చోట్ల ఏర్పాటు చేగూర్లో వనాన్ని ప్రారంభించిన సీఎస్ సోమేశ్కుమార్ మొక్కలు నాటడం దాదాపు పూర్తి కొత్తూరు, సెప్టెంబర్ 11: రోజురోజుకు అడవులు అంత�
పచ్చదనానికి అధిక ప్రాధాన్యం అలరిస్తున్న నర్సరీ, పల్లె ప్రకృతి వనం వాడుకలోకి వచ్చిన వైకుంఠధామం ఊరంతా సీసీ రోడ్లు, డ్రైనేజీలు మండల పరిధిలోని తీగాపూర్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. గ్రామం జనాభా 1457. గ్రామ�
బంట్వారం : భూమి కదిలిందని భయందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సుమారు 2నుంచి 3 గంటల మద్యన భూమిలోంచి కొద్ది సేకండ్ల పాటు శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలి�
జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో దౌల్తాబాద్ విద్యార్థికి 3వ స్థానం గతంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ అభినందించిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కొడంగల్, సెప్టెంబర్ 9 : తన ప్రతిభ, ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు �
మట్టి వినాయక ప్రతిమలకే మొగ్గు ప్రజల్లో పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన ఉచితంగా పంపిణీ చేసి ప్రోత్సహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సంఘ సేవకులు పర్యావరణ హితమే తమ అభిమతమని చాటి చెబుతూ మట్టి గణపయ్యలకే జై కొడుత�
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి వికారాబాద్లో ఉద్యమకారులతో భారీ ర్యాలీ వికారాబాద్, సెప్టెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర�
శంకర్పల్లి, సెప్టెంబర్ 8 : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బు
కళలకు జీవంపోస్తున్న కళాకారుడుచిన్న నాటి నుంచి పద్యాలు, నాటకాలపై ఆసక్తితండ్రి వారసత్వం నుంచి పుణికిపుచ్చుకున్న ప్రతిభాశాలిసమాజాన్ని చైతన్యం చేసే నాటక ప్రదర్శనలువందల చోట ఎన్నో కళా ప్రదర్శనలు ఆమనగల్లు,
ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాలు వివరాలన్నీ ఆన్లైన్లో నమోదుపంటలు అమ్ముకునేందుకు ఈ లెక్కలే కీలకంవివరాలు ఉంటేనే ఐకేపీ, సీసీఐ, మార్క్ఫెడ్, పీఏసీఎస్లలో ధాన్యం కొనుగోలురంగారెడ్డి జిల్లాలో వానకాలం సాగు 4.20 లక్ష�