దసరా అంటేనే సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక అని, నేటి పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా �
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా శిఖాగోయెల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఆమె విజిలెన్స్ డీజీగా, ఎక్స్ అఫిషియో ప్రి�
లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయు�
విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలని, జీవితంలో దసరాను మిం�
దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు.. పదో రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.
విజయదశమి పండగను పురస్కరించుకొని మండల కేంద్రం రామాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన ప్రచార వాహనానికి ప్రజలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులతో కలిసి ఎ�
విజయదశమి పండుగను సోమవారం మక్తల్ మండల వ్యాప్తంగా అన్నిగ్రామాల ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయాగ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయం త్రం శమీ పూజ చేశారు.
విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్లను పూలమాలలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. దసరాకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకునే విజయదశమి రానే వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ వేడుక జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. ఇక విద్యుద్దీపాలతో ఆలయాలను సర్వాంగ స