న్యూఢిల్లీ: భారత యువ ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుకు.. ఆదిత్య తారె (118 నాటౌట్; 18 ఫోర్లు) సంయమనం తోడవడంతో ముంబై జట్టు విజయ్ హజారే ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన దేశవాళీ �
ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంల�
ముంబై కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న షా ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దిగ
న్యూఢిల్లీ: భారత ఓపెనర్ పృథ్వీ షా (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు విజయ్ హజారే టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై 9 వికె�
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్స్మెన్ సంచలన ప్రదర్శన చేస్తున్నారు. అలవోకగా భారీ ఇన్నింగ్స్లు ఆడేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర