విజయ్ హజారే వన్డే టోర్నీ జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై ఘన
విజయ్ హజారే టోర్నీ జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, విదర్భ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో రాజస్థ
భారత జట్టులో చోటు కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆంధ్ర కెప్టెన్ కేఎస్ భరత్ (109 బంతుల్లో 161 నాటౌట్; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. ఆదివారం గ్రూప్-‘ఎ’లో భాగంగా హిమాచల్తో జరిగిన పోరులో భరత�
హర్యానాపై ఐదు వికెట్ల తేడాతో విజయం మొహలీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో హర్యానాపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింద
నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు సత్తాచాటేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. బుధవారం నుంచి దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రా
న్యూఢిల్లీ: భారత యువ ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుకు.. ఆదిత్య తారె (118 నాటౌట్; 18 ఫోర్లు) సంయమనం తోడవడంతో ముంబై జట్టు విజయ్ హజారే ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన దేశవాళీ �
ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంల�
ముంబై కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న షా ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దిగ
న్యూఢిల్లీ: భారత ఓపెనర్ పృథ్వీ షా (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు విజయ్ హజారే టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై 9 వికె�
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్స్మెన్ సంచలన ప్రదర్శన చేస్తున్నారు. అలవోకగా భారీ ఇన్నింగ్స్లు ఆడేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర