పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైల్డ్ మ్యారే�
Vijay Diwas | నేడు విజయ్ దివస్. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
తెలంగాణ తెలుసుకోవాల్సిన వీరోచిత ఘట్టం ఇది. మన జాతికి మహత్తరమైన పోరాటాల చరిత్ర ఉన్నది. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ ఉన్నది. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లన�
Vijay Diwas | ఇవాళ దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధం (1971 War) లో భారత్ పాకిస్థాన్ (Pakistan) పై విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళ
ఆర్కేపురం : మాతృ భూమి పరిరక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సైనిక సోదరులకు బాసటగా సైనిక విజయ స్వర్ణోత్సవ కార్యక్రమం జరుపుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి అన్నా�
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం విజయ్ దివస్ వేడుకల్లో మన తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ప్రస్తావనను తీసుకురాలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. మోదీ సర్కార్ స
Today History : పాకిస్తాన్ కుయుక్తుల నుంచి బంగ్లాదేశ్ను కాపాడి వారికి స్వాతంత్య్రం సిద్ధించడంలో భారతదేశం కృషి అనన్య సామన్యమైనది. 1971 లో సరిగ్గా ఇదే రోజున...
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు విజయ్ దివస్ సందర్భంగా యావత్ దేశం ఘనంగా నివాళులర్పించింది. 1999లో జరిగిన ఈ యుద్ధంలో భారత పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ధీరోదాత్తులకు రాష్ట్రపత�