‘గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు బ్లాక్బస్టర్ హిట్ను అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది.
గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు బ్లాక్బస్టర్ హిట్ను అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది.
లైగర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్తో పూరీ జగన్నాథ్తో విజయ్ దేవరకొండ లాంఛ్ చేసిన జేజీఎం కూడా నిలిచిపోయింది. ఎవరూ ఊహించని విధంగా కొత్త సినిమా అప్డేట్ అందించి అభిమానులను సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
బిజీ షెడ్యూల్లో ఉన్నా వీలు చూసుకొని అభిమానుల కోసం ఏదైనా చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు విజయ్ దేవరకొండ. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. తాజా�
విజయ్ దేవర కొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది గీతగోవిందం. రెండోసారి డియర్ కామ్రేడ్లో మెరిశారు. మళ్లీ వీళ్లిద్దరూ ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారోన
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన లైగర్ (Liger) భారీ అంచనాల మధ్య విడుదలై.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫెయిల్యూర్తో కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు విజయ్ దేవరకొండ.
ఈ ఏడాది పాన్ ఇండియా చిత్రం లైగర్తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. విజయ్దేవరకొండ వినోదాన్ని పంచడమే కాదు.. సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుంటాడని తెలిసిందే.
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్, పూరీ జగన్