ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్(Liger)పైనే తన ఫోకస్ అంతా పెట్టాడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath). అయితే పూరీ ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాకిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ�
విజయ్ దేవరకొండ మిక్స్ మార్షల్ ఆర్ట్ ఫైటర్గా కనిపించబోతున్న సినిమా ‘లైగర్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. అనన్య పాండే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక�
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రె
Vijay Devarakonda Tweet | విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటి
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురువారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలందజేశారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ‘నేను మిమ్మల్ని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మీ�
ఖుషీ చిత్రం రీసెంట్గా కశ్మీర్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తోంది టీం. కాగా విజయ్, సామ్ లిటిల్ ఖుషీ (Kushi) తో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘జన గణ మన’. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై చార్మి కౌర్, వంశీ పైడిపల్లి స
తెలుగు చిత్రసీమలో అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్గా మారింది పొడుగుకాళ్ల సొగసరి పూజాహెగ్డే. మరో రెండేళ్ల వరకు ఈ భామ కాల్షీట్స్ ఖాళీగా లేవు. దక్షిణాదితో పాటు హిందీ పరిశ్రమలో కూడా భారీ అవకాశాల్ని అందిపు�
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గత నెల 23న కశ్మీర్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపొందించి తొలి షెడ్యూల�