అవినీతి నిర్మూలన, పారదర్శకత, నిజాయితీపై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని సింగరేణి అధికారులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం వద్ద కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఆధ్వర్యంలో వ
Civil Supplies | మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ అసలు లక్ష్యం.. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమా? లేదా కేసులు పెట్టడమా?
అక్రమ దత్తత పేరిట ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్న చిన్నారుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం ఎంతమందిని సంరక్షణలోకి తీసుకున్నది? �
ప్రభుత్వ ఆదాయానికి లబ్ధి చేకూర్చాల్సిన ఇంజినీర్లే స్వయంగా సంస్థ ఖజానాకు గండికొడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత సంఘటనలు మినహాయిస్తే తాజాగా ఎల్బీనగర్ జోన్ టెండర్ల కేటాయింపులో తీవ్ర అక్
జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.
నిమ్స్లో జరిగిన, జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలిసింది. దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలగా గుర్తింపు పొం దిన నిమ్స్పై కొంతకాలంగా వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యం�
నల్లగొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సిఐ దశరథ మనోజ్ కుమార్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు. ప్రభుత్వం నుండి, రిజిస్ట్రేషన్ శాఖ నుండి ఎలా�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు జిల్లా కేంద్రాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టా రు. కరీంనగర్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్ర�
వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులలో పారదర్శకతను పెంచడానికి, రైతు సంక్షేమాన్ని కాపాడటానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఈనెల 16 నుంచి 18 వరకు ఆకస్మి
తెలంగాణలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలో పీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లో సోదాలు చే�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంల