జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా మూడో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Rajanna temple | వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ప్రసాదాల తయారీలో వినియోగించే దిట్టం కాజు, కిస్మిస్, శర్కర, నెయ్యి నాణ్యతా ప్రమాణాలను అధికారులు పరిశీల
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఆగడాలపై పాలకవర్గ సమావేశం మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీయూ ను నడిపించాల్సిన వ్యక్తి ఏకంగా అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, తనకు ఇష్టమొచ్చినట్లుగా నిబ�
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొనే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ ఆదేశించారు. కొనుగోలు చేసిన వారిపై కూడా కే