రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధి
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్�
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని 1998 డీఎస్సీ సాధన సమితి పిలుపునిచ్చింద�
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండు. గ్రామాల్లో ఎన్నడూ కనిపించని ఆయనకు ఎందుకు ఓటెయ్యాలె.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శ�
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్లసన్పై అద్వితీయ విజయం సాధించాడు. ఎయిమ్ చెస్ ర్యాపిడ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఏడో రౌండ్ పోరులో 19 ఏండ్ల అర్జున్.. కార్
జాతీయ మాస్టర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన మహిళా ఉద్యోగిని వి.శోభారాణిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేరళలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో రాష్ట్రం
సమిష్టి ప్రదర్శనతో సూపర్ నోవాస్ మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో శుభారంభం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ ట్రైల్బ్లేజర్స్ను 49 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పుణె వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్య�
గత కొద్ది కాలంగా కిషన్రెడ్డికి నిద్రపోయినా మేలుకొన్నా హుజూరాబాద్ తప్ప మరేమీ కనిపించడం లేదు. పార్టీ సమావేశాలైనా ప్రెస్మీైట్లెనా హుజూరాబాద్ జపం చేస్తున్నారు. ఆ ఎన్నికతో కేసీఆర్ మారిపోయారట. భయపడుతు�