రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసరలో మహబూబ్నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్సీసీ కోటాలో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాల�
ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.
‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః.. ’ అంటే కాశీ (వారణాసి)లో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అయితే, అదే కాశీలో ఏండ్లుగా బతుకుతున్న రైతన్న.. ‘ముక్తి కోసం కాదు.. మా సాగు భూముల కోసం మరణానికైనా సిద్ధమే’నని అంటున్నా�
ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరై�
భువనగిరి పట్టణంలోని బీచ్మహాళ్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. డీఈఓ కె.నారాయణరెడ్డి సర్టిఫికెట్లను పరిశీలించారు
Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది.
జీవో 59 దరఖాస్తుల పరిశీలనకుగాను ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల జిల్లా అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందితో కూడిన 32 బృందాలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశా�
రిజిస్టర్ నుంచి తొలగింపునకు నిర్ణయం న్యూఢిల్లీ, జూన్ 20: వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఉనికిలో లేనట్టు గుర్తించిన 111 రాజకీయ పార్టీల పేర్లను తన రిజిస్టర్ నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం
భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టిన ధరణి.. ఓ టెకీకి చెందిన ఖరీదైన స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. తన జాగలో ఎవరో నాలా కన్వర్షన్కు పెట్టారని ధరణి పోర్టల్ ద్వారా తెలు�